కరోనాతో వ్యక్తి మృతి: భార్య, కూతుళ్లు ఆత్మహత్యాయత్నం (వీడియో)

Published : Aug 24, 2020, 12:38 PM ISTUpdated : Aug 24, 2020, 12:39 PM IST
కరోనాతో వ్యక్తి మృతి: భార్య, కూతుళ్లు ఆత్మహత్యాయత్నం (వీడియో)

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కరోనాకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో భార్యాకూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం డాబా గార్డెన్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తుమ్మల రమేష్ కుమార్ అనే వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 

దాంతో మనస్తాపానికి గురైన భార్య శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్యాయత్నానికి ఓడిగట్టారు. వారిని స్థానికులు కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు కూడా చికిత్స పొందుతున్నారు. 

"

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు