
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. బెంగళూరులో ఉన్న ఆయన రెస్టారెంట్ మూతపడింది. అద్దె గొడవల కారణంగా మూతపడింది. అద్దె బకాయిలు, నిర్వహణ ఖర్చులు చెల్లించలేదంటూ భవన యజమాని సివిల్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆ రెస్టారెంట్ను మూసివేయాలని ఆదేశించింది.