టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైలోని తన నివాసానికి చేరుకున్నారు. అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీగా చేరుకున్న ఫ్యాన్స్ తమ కెప్టెన్ను చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూశారు.