టీమ్ ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ తన స్వస్థలం పట్నాలోని ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపాడు.