పసిడి ప్రియులకు ఇవాళ కాస్త ఊరట దొరికింది. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కానీ వెండి మాత్రం క్షీణించింది. కొద్ది రోజుల క్రితం కిలో వెండి రూ.2లక్షల 30 వేలు ఉండగా ఇప్పుడు ఎంత ఉందో తెలుసా