ఆర్టిసి సమ్మెపై మంత్రి సీరియస్... తీవ్ర హెచ్చరిక (వీడియో)

Oct 5, 2019, 8:34 AM IST

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెపై రవాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీరియస్ అయ్యారు. కార్మికులు సమ్మెలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు.