May 8, 2020, 12:53 PM IST
హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష వానా కాల పంటకు రైతు బంధు పంపిణీ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష కు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు హజరయ్యారు.