రాజ్‌భవన్ లో బతుకమ్మ సంబరాలు... ఆడి పాడిన గవర్నర్ తమిళిసై

Oct 1, 2019, 9:11 PM IST

తెలంగాణ రాజ్‌భవన్ తో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో  భాగంగా తెలంగాణ ఆడపడుచులతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాదం కలిపారు. మహిళలతో కలిసిపోయిన ఆమె ఆటపాటలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళాలోకానికే  కాదు యావత్ ప్రజానికానికి ఆమె మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.