Video : డిసెంబర్ 31లోపు పసుపుబోర్డు తీసుకురాకపోతే...

Video : డిసెంబర్ 31లోపు పసుపుబోర్డు తీసుకురాకపోతే...

Published : Dec 14, 2019, 04:36 PM IST

నిజామాబాద్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. 

నిజామాబాద్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఐదురోజుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎంపీ సంజయ్ ఎనిమిదినెలలు గడుస్తున్నా ఏ చర్యా తీసుకోలేదన్నారు. పసుపుబోర్డును మించిన ప్రయోజనాలు కల్పిస్తామంటూ మభ్యపెడుతున్నాడని నిజామాబాద్ లో లా కాలేజీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. డిసెంబర్ 32లోగా పసుపుబోర్డు తేవాలని..లేకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. 

05:19Mangli Contrevercy: మంగ్లీ కేసులో సిఐడి దూకుడు.. అసలు ఏమిటీ స్కాం..? | Asianet News Telugu
03:45Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
65:20డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
05:30Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu
01:53Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu
03:43Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu
04:06RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్| Asianet News Telugu
04:16YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
35:02CM Revanth Reddy: పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
03:08Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu