Video : డిసెంబర్ 31లోపు పసుపుబోర్డు తీసుకురాకపోతే...

Dec 14, 2019, 4:36 PM IST

నిజామాబాద్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఐదురోజుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎంపీ సంజయ్ ఎనిమిదినెలలు గడుస్తున్నా ఏ చర్యా తీసుకోలేదన్నారు. పసుపుబోర్డును మించిన ప్రయోజనాలు కల్పిస్తామంటూ మభ్యపెడుతున్నాడని నిజామాబాద్ లో లా కాలేజీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. డిసెంబర్ 32లోగా పసుపుబోర్డు తేవాలని..లేకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.