Video : డిసెంబర్ 31లోపు పసుపుబోర్డు తీసుకురాకపోతే...

Video : డిసెంబర్ 31లోపు పసుపుబోర్డు తీసుకురాకపోతే...

Published : Dec 14, 2019, 04:36 PM IST

నిజామాబాద్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. 

నిజామాబాద్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఐదురోజుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎంపీ సంజయ్ ఎనిమిదినెలలు గడుస్తున్నా ఏ చర్యా తీసుకోలేదన్నారు. పసుపుబోర్డును మించిన ప్రయోజనాలు కల్పిస్తామంటూ మభ్యపెడుతున్నాడని నిజామాబాద్ లో లా కాలేజీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. డిసెంబర్ 32లోగా పసుపుబోర్డు తేవాలని..లేకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. 

03:08ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
04:24CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
02:49Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
03:21Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
07:06రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
27:01సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
10:53సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud
20:48పేదవాడికి కార్పొరేట్‌ స్థాయి వైద్యంమే లక్ష్యం CM రేవంత్ రెడ్డి | Sanathnagar TIMS Hospital
06:12ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu
12:47తండ్రీ కొడుకులకి కలిపి ఇచ్చేసిన CM రేవంత్ రెడ్డి| CM Revanth Reddy Powerful Speech | Mulugu District