RTC Strike : మహబూబాబాద్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు

Nov 13, 2019, 4:36 PM IST

ఆర్టీసీ సమ్మె నలభై రోజులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ డిపో వద్ద పరిస్థితిఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.