video news : రాజీవ్ రహదారిపై ప్రమాదం, ఇద్దరు మృతి

Nov 15, 2019, 12:58 PM IST

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు రాజీవ్ రహదారిపై లారీ, బైక్ ఢీ కొన్నాయి.ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. వీరిని కరీంనగర్ కు చెందిన సాయి కిరణ్( 20 ) సాయి కృష్ణ( 22 ) గా గుర్తించారు.