మునుగోడు ఓటర్ల చైతన్యం ... పోలింగ్ బూత్ ల వద్ద భారీ క్యూలైన్లు

మునుగోడు ఓటర్ల చైతన్యం ... పోలింగ్ బూత్ ల వద్ద భారీ క్యూలైన్లు

Published : Nov 03, 2022, 12:36 PM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునేందుకు మునుగోడు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వల్ల కోలాహలం నెలకొంది. ఇలా నాంపల్లి మండలంలోనే ఓ పోలింగ్ బూత్ వద్ద భారీ క్యూలైన్ వున్నా ఓటర్లు సమన్వయంతో వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తోపులాటలకు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా వ్యక్తిగతంగా సహనం ప్రదర్శిస్తూ ఓటర్లు క్యూలైన్లో నిలబడి తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.
 

06:37Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
13:13ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR
11:33ఎన్టీఆర్ పెట్టిన భిక్షకేసీఆర్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | KCR | Asianet News Telugu
22:01ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
06:51ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils NTR Statue
03:15ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR
07:40NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu
04:47ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్ | Jr NTR Pays Emotional Tribute To NTR
03:28Advocate Allam Nagaraju : ఈ వీడియో చూడకపోతే ప్రమాదంలో పడొచ్చు| Asianet News Telugu
05:01పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు POCSO case explained Telugu | Asianet News Telugu