మునుగోడు ఓటర్ల చైతన్యం ... పోలింగ్ బూత్ ల వద్ద భారీ క్యూలైన్లు

మునుగోడు ఓటర్ల చైతన్యం ... పోలింగ్ బూత్ ల వద్ద భారీ క్యూలైన్లు

Published : Nov 03, 2022, 12:36 PM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునేందుకు మునుగోడు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వల్ల కోలాహలం నెలకొంది. ఇలా నాంపల్లి మండలంలోనే ఓ పోలింగ్ బూత్ వద్ద భారీ క్యూలైన్ వున్నా ఓటర్లు సమన్వయంతో వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తోపులాటలకు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా వ్యక్తిగతంగా సహనం ప్రదర్శిస్తూ ఓటర్లు క్యూలైన్లో నిలబడి తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.
 

33:44Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
16:10Actor Chiranjeevi: వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమంలో చిరు పంచ్ లకి నవ్వులే నవ్వులు | Asianet Telugu
05:35మీరు ఎంత ఎగిరినా... ఈసారి కేసీఆరే సీఎం | Ravula Sridhar Reddy on Revanth Reddy | Asianet News Telugu
18:48Kavitha Pressmeet: కేసీఆర్‌ సిట్ విచారణ పై స్పందించిన కవిత| Asianet News Telugu
18:04కోఠిలో కాల్పులు, లక్షల రూపాయల చోరీ | Koti Firing & Robbery | KTR Reaction | Asianet News Telugu
05:34SIT investigation on KCR | Phone Tapping Case | Nandi Nagar | KCR | KTR | BRS | Asianet News Telugu
05:16DCP Shilpavalli Statement on Koti Shooting Incident | 6Lakhs Robbery at SBIATM | Asianet News Telugu
06:04Sammakka Saralamma: మేడారం జాతరలో న్యూజిలాండ్ మావోరి గిరిజనుల ప్రత్యేక పూజలు | Asianet News Telugu
04:27Sammakka Saralamma జాతరలో తీవ్ర ఉద్రిక్తత | పోలీసులతో MLA Kaushik వాగ్వాదం | Asianet News Telugu
21:49వింగ్స్ ఇండియా 2026 అవార్డుల వేడుకలో Civil Aviation Minister Rammohan Naidu | Asianet News Telugu