మునుగోడు ఓటర్ల చైతన్యం ... పోలింగ్ బూత్ ల వద్ద భారీ క్యూలైన్లు

మునుగోడు ఓటర్ల చైతన్యం ... పోలింగ్ బూత్ ల వద్ద భారీ క్యూలైన్లు

Published : Nov 03, 2022, 12:36 PM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునేందుకు మునుగోడు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వల్ల కోలాహలం నెలకొంది. ఇలా నాంపల్లి మండలంలోనే ఓ పోలింగ్ బూత్ వద్ద భారీ క్యూలైన్ వున్నా ఓటర్లు సమన్వయంతో వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తోపులాటలకు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా వ్యక్తిగతంగా సహనం ప్రదర్శిస్తూ ఓటర్లు క్యూలైన్లో నిలబడి తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.
 

04:19KTR Strong Warning: కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు పోరాడుతాం: కేటిఆర్| Asianet News Telugu
05:22Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
06:46KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu
03:45Kavitha Kalvakuntla:నేను విమర్శించేది బిఆర్ఎస్ కేసిఆర్‌నే మా నాన్నని కాదు: కవిత| Asianet News Telugu
03:02Kalvakuntla Kavitha Comments on KTR: కేటీఆర్ పై కవిత సంచలన కామెంట్స్ | Asianet News Telugu
10:32CV Anand Takes Charge as Telangana DGP: | Asianet News Telugu
02:31C V Anand Takes Charge as Telangana DGP: తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు | Asianet News Telugu
08:30B.Shivadhar Reddy Given Grand Farewell తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఘనంగా పదవి విరమణ| Asianet Telugu
05:10KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu
06:47Summer Effect: తెలంగాణ లో ఈ జిల్లాలకు అలెర్ట్ రానున్న మూడు రోజుల్లో తీవ్ర వేడి | Asianet News Telugu