Mar 25, 2023, 3:00 PM IST
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలీలకు గురిగిలో వెండి నాణాలు దొరికాయి .
గురిగిని పగలగొట్టి నాణాలు కూలీలు పంచుకున్నారు .ఆలస్యంగా అధికారులకు విషయం తెలవడంతో తాసిల్దార్ విచారణ చేసి నాణేలు స్వాధీనం చేసుకున్నారు.