జగిత్యాల: మంటల్లో చిక్కుకుని... పొలంలోనే అన్నదాత దుర్మరణం

జగిత్యాల: మంటల్లో చిక్కుకుని... పొలంలోనే అన్నదాత దుర్మరణం

Published : Dec 08, 2021, 05:59 PM IST

జగిత్యాల గ్రామీణ మండలం వెల్దుర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 

జగిత్యాల గ్రామీణ మండలం వెల్దుర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తన పొలంలోని వరి గడ్డికి అంటుకున్న మంటలను ఆర్పడానికి ప్రయత్నించే క్రమంలో రైతు కూడా మంటల్లో చిక్కుకున్నాడు దట్టమైన పొగ వ్యాపించడంతో ఒక్కసారిగా లక్ష్మయ్య కుప్పకూలగా అతడి శరీరానికి మంటలు అంటుకున్నాయి. సమీపంలో ఎవరు కాపాడేవారు లేకపోవటంతో లక్ష్మయ్య మంటల్లో కాలి మృతి చెందాడు. జగిత్యాల రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

03:20Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
17:40అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu
52:11Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu
03:18పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? | Asianet News Telugu
05:10Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
04:31పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu
06:08Fuel Rate Hike: పెరిగిన పెట్రోల్ ధరలు.. బంకుల్లో వాహనదారుల కష్టాలు చూడండి | Asianet News Telugu
07:47Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu
03:07VC Sajjanar: రిక్వెస్ట్ యాక్షప్ట్ చేస్తే మీ పని అంతే! సైబర్ మోసాలపై హెచ్చరిక! | Asianet News Telugu
14:19గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో CM Revanth Reddy Speech | Gaddar Awards | Asianet News Telugu