హర్యానా అసెంబ్లీ పోల్స్ లో భాగంగా జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా జింద్ లో పర్యటించారు. హర్యానా ప్రజల ప్రేమ లభిస్తుందని, ఇది మార్పుకు సంకేతం అన్నారు. 75 శాతం అపజయం పాలయ్యారు ఇక యమున దాటడమే మిగిలిందంటూ బిజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
హర్యానా అసెంబ్లీ పోల్స్ లో భాగంగా జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా జింద్ లో పర్యటించారు. హర్యానా ప్రజల ప్రేమ లభిస్తుందని, ఇది మార్పుకు సంకేతం అన్నారు. 75 శాతం అపజయం పాలయ్యారు ఇక యమున దాటడమే మిగిలిందంటూ బిజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.