భారతదేశ రైల్వే విప్లవానికి వెస్ట్ బెంగాల్ కీలక కేంద్రంగా మారుతోంది. వందే భారత్ రైళ్లు, స్లీపర్ ట్రెయిన్లు, రైల్వే తయారీ యూనిట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలతో దేశ రవాణా రంగంలో వెస్ట్ బెంగాల్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది.