అమిత్ షాని ట్రంప్ దంపతులకు పరిచయం చేసిన మోడీ

అమిత్ షాని ట్రంప్ దంపతులకు పరిచయం చేసిన మోడీ

Published : Feb 24, 2020, 04:11 PM IST

మొతేరా స్టేడియంలో ట్రంప్ దంపతులకు ఘానా స్వాగతం లభించింది. 

మొతేరా స్టేడియంలో ట్రంప్ దంపతులకు ఘానా స్వాగతం లభించింది. సబర్మతి ఆశ్రమం నుంచి నేరుగా మొతేరా స్టేడియానికి ట్రంప్ బృందం చేరుకుంది. అక్కడ ప్రధాని మోడీ వారికి ఘానా స్వాగతం పలికి అమిత్ షాను వారికి పరిచయం చేసారు.