Jun 18, 2020, 6:34 PM IST
సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనతో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిహద్దు దేశమైనా చైనాతో చిరకాలంగా ఘర్షణ మళ్లోసారి తీవ్రరూపం దాల్చింది. ఆ రోజు గాల్వన్ వ్యాలీలో జరిగిన గొడవలో 20మంది భారత్ సైనికులు 43మంది చైనా సైనికులు మరణించారు. గత కొద్దికాలంగా కవ్విస్తున్న చైనా ఇలా దాడికి దిగడం.. మనవాళ్లు ధీటుగా సమాధానం ఇవ్వడం.. ఇంతకీ ఆ రోజు అసలేం జరిగింది.. ఈ వీడియో..