కల్నల్ సంతోష్ వీరమరణం.. గాల్వన్ వ్యాలీ.. ఇంతకీ అసలేం జరిగింది?

Published : Jun 18, 2020, 06:34 PM ISTUpdated : Jun 24, 2020, 11:58 AM IST

సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనతో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనతో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిహద్దు దేశమైనా చైనాతో చిరకాలంగా ఘర్షణ మళ్లోసారి తీవ్రరూపం దాల్చింది. ఆ రోజు గాల్వన్ వ్యాలీలో జరిగిన గొడవలో 20మంది భారత్ సైనికులు 43మంది చైనా సైనికులు మరణించారు.  గత కొద్దికాలంగా కవ్విస్తున్న చైనా ఇలా దాడికి దిగడం.. మనవాళ్లు ధీటుగా సమాధానం ఇవ్వడం.. ఇంతకీ ఆ రోజు అసలేం జరిగింది.. ఈ వీడియో..