అయోధ్య శ్రీరామజన్మభూమి ఆలయంలో జరిగిన ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రసంగం చేశారు.. రామయ్య సన్నిధిలో జరిగిన ఈ ప్రత్యేక వేడుకలో మోదీ, యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.