Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?

Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?

Siva Kodati |  
Published : Oct 17, 2019, 06:06 PM IST

అయోధ్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదుకి సంబంధించిన భూ వివాదంపై సుప్రీమ్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును నవంబర్ 15న వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్, ఖలీఫుల్లా, శ్రీరామ్ పాంచు లతో గతంలో సుప్రీమ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను కూడా నిన్న సుప్రీమ్ కోర్టుకు సమర్పించింది.

అయోధ్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదుకి సంబంధించిన భూ వివాదంపై సుప్రీమ్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును నవంబర్ 15న వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్, ఖలీఫుల్లా, శ్రీరామ్ పాంచు లతో గతంలో సుప్రీమ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను కూడా నిన్న సుప్రీమ్ కోర్టుకు సమర్పించింది.

ఈ నేపథ్యంలో సుప్రీమ్ కోర్ట్ ఈ నివేదికను పరిగణలోకి తీసుకోనుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కేసులో ఉన్న పక్షాలకు ఆమోదయోగ్యమైన కొన్ని నిర్ణయాలను ఈ కమిటీ తన నివేదికలో పొందుపరచినట్టు తెలుస్తుంది.

03:36Iran-Israel Tensions: పాపం పాకిస్తాన్ జనం.. లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? | Asianet News Telugu
03:45HDFC బ్యాంకులో ఉన్న మీ డబ్బు సేఫేనా.? అస‌లు ఏం జ‌రుగుతోంది? | HDFC Bank Crisis | Asianet News Telugu
03:08Raghav Chadha Slams: మినిమం బ్యాలెన్స్ లేదని 19వేల కోట్ల ఫైన్ వసూలు | Balence | Asianet News Telugu
31:31LPG Vessel Shivalik: యుద్ధాన్ని,మిసైళ్లను తప్పించుకొని భారత్ చేరుకున్న మరో నౌక | Asianet News Telugu
19:45Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
05:14Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu
12:09గ్యాస్ కొరత తో ఢిల్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్: LPG Cylinder Shortage | Asianet News
07:39Domestic LPG Cylinders Seized: బ్లాక్ లో అమ్ముతున్న గ్యాస్ సిలిండర్లు సీజ్ | Asianet News Telugu
06:59MiG-29 UPG Fighter Jet: యుద్ధ విమానాన్ని పరిశీలించిన వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ | Asianet Telugu
06:10Saudi Oil Vessel Shenlong: యుద్ధ బాంబులను తప్పిచుకుంటూ భారత్ కు చేరుకున్న ఆయిల్ షిప్| Asianet Telugu