Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?

Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?

Siva Kodati |  
Published : Oct 17, 2019, 06:06 PM IST

అయోధ్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదుకి సంబంధించిన భూ వివాదంపై సుప్రీమ్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును నవంబర్ 15న వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్, ఖలీఫుల్లా, శ్రీరామ్ పాంచు లతో గతంలో సుప్రీమ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను కూడా నిన్న సుప్రీమ్ కోర్టుకు సమర్పించింది.

అయోధ్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదుకి సంబంధించిన భూ వివాదంపై సుప్రీమ్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును నవంబర్ 15న వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్, ఖలీఫుల్లా, శ్రీరామ్ పాంచు లతో గతంలో సుప్రీమ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను కూడా నిన్న సుప్రీమ్ కోర్టుకు సమర్పించింది.

ఈ నేపథ్యంలో సుప్రీమ్ కోర్ట్ ఈ నివేదికను పరిగణలోకి తీసుకోనుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కేసులో ఉన్న పక్షాలకు ఆమోదయోగ్యమైన కొన్ని నిర్ణయాలను ఈ కమిటీ తన నివేదికలో పొందుపరచినట్టు తెలుస్తుంది.

02:34ఆస్ట్రేలియాకు బయల్దేరిన ప్రధాని మోదీ | PM Modi emplanes for Melbourne, Australia
33:50ఇండోనేషియా పార్లమెంట్ లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Modi Indonesia Tour
06:59ఇండోనేషియాలో అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ | PM Modi Indonesia Visit | Bintang Adipurna Honour
04:31PM Modi Indonesia Visit: సినిమా రేంజ్ లో ఇండోనేషియాలో మోదీకి గ్రాండ్ వెల్ కమ్ | Asianet News Telugu
09:12Wayanad Landslide: వయనాడ్ మహా విపత్తు వరదల్లో పలువురు గల్లంతు | Asianet News Telugu
05:31గుండెని పిండేసే ఘటనవయనాడ్ వరదలు డ్రోన్ విజువల్స్ | Wayanad Landslide | Asianet News Telugu
10:55Wayanad Landslide: కన్నీళ్లు పెట్టించే సిసి టీవీ దృశ్యాలు వయనాడ్ వరదలు | Asianet News Telugu
02:12Modi Indonesia Visit: ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీలక సమావేశం | Asianet News Telugu
10:46Wayanad Landslides: వయనాడ్‌లో కళ్ళముందే విరిగిపడ్డ కొండచరియలు EXCLUSIVE | Asianet News Telugu
05:19Nemmeli Project: ₹2,465 కోట్ల ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం విజయ్ | Asianet Telugu