దాష్టికం... మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తోసేసిన పోలీసులు

దాష్టికం... మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తోసేసిన పోలీసులు

Published : Mar 10, 2021, 02:22 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల పరిశీలనకు వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కొల్లు రవీంద్రకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే రవీంద్ర పోలీసులను తోసేయగా వారుకూడా ఆయనను పక్కకు తోసేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు రవీంద్ర. పోలీసులు సర్దిచెప్పి ఆయనను అక్కడినుండి పంపించారు. 
 

11:19Eid-ul-Fitr 2026 Celebrations in Vijayawada: ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు | Asianet News Telugu
03:28Chandrababu TTD Visit:దేవాన్ష్ జన్మదినం..తిరుమలశ్రీవారి సేవలోChandrababu Family| Asianet News Telugu
15:44ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock | Asianet News Telugu
34:56Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu
34:57Divyang Shakti:బస్సులో లోకేష్ పై చంద్రబాబు పంచులకి పడి పడి నవ్విన పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
31:03Divyang Shakti Beneficiaries Reception: దివ్యంగులతో చంద్రబాబు, లోకేష్ భోజనం | Asianet News Telugu
31:45CM Chandrababu Comments: రాబోయే రోజుల్లో ఇలా పాలన చెయ్యను చంద్రబాబు | Asianet News Telugu
38:29CM Chandrababu Speech: విశ్వనగరంగా అమరావతి.. చంద్రబాబు సూపర్ స్పీచ్ | Asianet News Telugu
03:38Pinnelli Ramakrishna Reddy: జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. వైసీపీ సంబరాలు | Asianet News Telugu
07:44ఉగాదిరోజు సీఎం తొలిసంతకం 6787 మందికి ఆర్థిక సాయం: CM Signs First CMRF File on Ugadi | Asianet Telugu