దాష్టికం... మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తోసేసిన పోలీసులు

దాష్టికం... మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తోసేసిన పోలీసులు

Published : Mar 10, 2021, 02:22 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల పరిశీలనకు వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కొల్లు రవీంద్రకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే రవీంద్ర పోలీసులను తోసేయగా వారుకూడా ఆయనను పక్కకు తోసేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు రవీంద్ర. పోలీసులు సర్దిచెప్పి ఆయనను అక్కడినుండి పంపించారు. 
 

03:57Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
04:20Rajamahendravaram Milk adulterated: కల్తీ పాల బాధితులను పరామర్శించిన అధికారులు| Asianet News Telugu
05:05Rajamahendravaram Milk: తూర్పు గోదావరి జిల్లాలో పాల కల్తీ జిల్లా ఎస్పీ కీలక సూచన | Asianet Telugu
06:06Adulterated Milk: రాజమహేంద్రవరం పాల కల్తీ పై జిల్లా కలెక్టర్ కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu
07:02Vangalapudi Anitha Speech: కొత్త చట్టాలపై అసెంబ్లీలో అనిత కీలక ప్రసంగం| Asianet News Telugu
15:06Nadendla Manohar Speech: పౌరసరఫరాలపై అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల కీలక ప్రసంగం| Asianet News Telugu
03:22Anitha Vangalapudi Speech: మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికిప్రభుత్వం కీలక ప్రకటన | Asianet Telugu
09:08Anitha Vangalapudi Speech: సీఎం, పీఎం అందరూ బాధితులే అసెంబ్లీ లో అనిత స్పీచ్| Asianet News Telugu
13:23Nimmala Ramanaidu Speech in Assembly: అసెంబ్లీలో నిమ్మల రామానాయుడు కీలక ప్రసంగం| Asianet News Telugu
12:40Rajahmundry Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన| Asianet Telugu