Pawan Kalyan Speech: అమరావతికి ప్రత్యేక నిధులిచ్చారు.. మోదీ గారికి థాంక్స్ | Asianet News Telugu

Published : Nov 28, 2025, 03:32 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు స్పష్టంగా కనిపించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్థిక లావాదేవీల కేంద్రంగా అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణం శుభసూచకమన్నారు.బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అరుదైన విషయమని, దాన్ని అమరావతి సాధించిందని పేర్కొన్నారు. రూ.1334 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక కార్యాలయాలు నిర్మాణం అవుతుండటం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమన్నారు. బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి భవిష్యత్ ఆర్థిక బలానికి ప్రతీక అని తెలిపారు. సీఎం చంద్రబాబుపై విశ్వాసంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

25:57YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu
03:18Vidadala Rajini Serious: పోలీసులే ఈ హత్యలు చేయిస్తున్నారు | Salman Murder Case | Asianet News Telugu
08:24RK Roja Comments: దొంగ కేసులు పెడుతున్నారు.. అందుకే ఇలాంటి వారు చాలా అవసరం | Asianet News Telugu
50:43CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
06:47Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu
03:59Gottipati Ravi Kumar: హత్యా రాజకీయాలు చేస్తే వదిలేది లేదు: మంత్రి గొట్టిపాటి| Asianet News Telugu
04:26Gottipati Ravi Kumar: ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసిన మంత్రి | Asianet Telugu
11:09CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
35:18CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
08:24Pawan Kalyan Powerful Speech: ఇది దేశానికే గేమ్ చేంజర్ పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu