ఏపీ సచివాలయంలో శానిటైజర్ల కొరత.. పత్తాలేని థర్మల్ స్క్రీనింగ్...

ఏపీ సచివాలయంలో శానిటైజర్ల కొరత.. పత్తాలేని థర్మల్ స్క్రీనింగ్...

Bukka Sumabala   | Asianet News
Published : Jun 11, 2020, 02:22 PM IST

ఏపీ సచివాలయం బ్లాకుల్లో తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.

ఏపీ సచివాలయం బ్లాకుల్లో తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. బ్లాకుల్లో శానిటైజర్లు కనిపించడంలేదు. డబ్బాలు ఖాళీగా ఉంటున్నాయి. ఇక ఉద్యోగులు, విజిటర్స్ ఆరోగ్యసేతు యాప్ లేకపోయినా యదేచ్చగా సచివాలయంలో తిరుగుతున్నారు. పోలీసులూ వీరిని అడ్డుకోకపోవడం గమనార్హం. థర్మల్ 
స్కానింగ్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే సచివాలయంలో 11 మందికి కరోనా నిర్దారణ అయినా ఈ నిర్షక్ష్యం ఏంటని ప్రజలు వాపోతున్నారు.

04:13Weather Update: మండే భగభగలు.. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు | High Temperatures | Asianet News Telugu
17:38Godavari Pushkaralu పనులకు శ్రీకారం: రూ.9.55 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం | Asianet News Telugu
08:26నారా భువనేశ్వరి ఇంగ్లీష్ స్పీచ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ షాక్| Asianet News Telugu
17:40Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu
32:50Thalassemia Run 2026: ఆ రోజు ఆ తల్లి, బిడ్డని చూసి..నారా భువనేశ్వరి ఎమోషనల్ | Asianet News Telugu
60:04Gen Z Chat with Janasena: విజయ్ రాజకీయంపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్| Asianet News Telugu
43:45Dwaraka Tirumala: వైభవంగా చిన్న తిరుమలేశుని సహస్ర దీపాలంకరణ సేవ | Asianet News Telugu
09:14AP Food Commission Visit:రీల్స్ చూడకుండా మంచిగా చదవండి.. మంచి ఉద్యోగాలు వస్తాయి| Asianet News Telugu
02:52Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
11:44Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu