దారుణం.. పేషంట్ల మధ్యే కరోనా మృతదేహం.. పత్తాలేని ఆస్పత్రి సిబ్బంది..

దారుణం.. పేషంట్ల మధ్యే కరోనా మృతదేహం.. పత్తాలేని ఆస్పత్రి సిబ్బంది..

Bukka Sumabala   | Asianet News
Published : Jul 22, 2020, 10:47 AM ISTUpdated : Jul 22, 2020, 11:09 AM IST

విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. 

విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అయితే అతని మృతదేహాన్ని పేషంట్ల మధ్యే ఉంచేయడం.. చుట్టూ బాధితులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. హాస్పిటల్ లో సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. కంచరపాలెంకు చెందిన ఒక 65 యేళ్ల వ్యక్తి  కరోనా లక్షణాలతో శుక్రవారం నగరంలోని పలు ఆస్పత్రులకు తిరిగినా, బెడ్స్ కాళీ లేవంటూ తిరిగి వెనక్కి పంపించారు. దీంతో శుక్రవారం అర్థరాత్రి  ప్రభుత్వ అంటు వ్యాధుల ఆసుపత్రిలో( చెస్ట్ ఆసుపత్రి) చేర్చారు.  దీనితో అక్కడ డాక్టర్లు ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతదేహాన్ని బంధువులకు ఇవ్వక, అక్కడినుండి తరలించకపోవడంతో రోగులు భయాందోళనలకు గురవుతున్నారు.

10:18Gorantla Butchaiah Chowdary: బుచ్చయ్య చౌదరి పంచ్ లకి పడిపడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
33:27RK Roja Comments: సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా ఆర్కే రోజా సంచలన కామెంట్స్| Asianet News Telugu
10:56Chandrababu Speech: మహానాడు డే2 చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
04:21వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
05:13Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu
07:51AP & Telangana Weather Update: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు వర్షాల హెచ్చరిక | Asianet News Telugu
04:41Roja Selvamani Fires On Kirrak RP | Kirrak RP Mahanadu Speech | Asianet News Telugu
05:20Varudu Kalyani Comments: మహానాడు కాదు.. దగానాడు.. వరుదు కల్యాణి కామెంట్స్| Asianet News Telugu
06:30ప్రెస్ మీట్ పెట్టి మరీ మహానాడు సినిమా చూపించిన అంబటి | Ambati Rambabu | Asianet News Telugu
05:54Mahanadu 2026: తెలుగు ఉక్కు మహిళలను సన్మానించిన సీఎం చంద్రబాబు| Asianet News Telugu