దారుణం.. పేషంట్ల మధ్యే కరోనా మృతదేహం.. పత్తాలేని ఆస్పత్రి సిబ్బంది..

దారుణం.. పేషంట్ల మధ్యే కరోనా మృతదేహం.. పత్తాలేని ఆస్పత్రి సిబ్బంది..

Published : Jul 22, 2020, 10:47 AM ISTUpdated : Jul 22, 2020, 11:09 AM IST

విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. 

విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అయితే అతని మృతదేహాన్ని పేషంట్ల మధ్యే ఉంచేయడం.. చుట్టూ బాధితులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. హాస్పిటల్ లో సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. కంచరపాలెంకు చెందిన ఒక 65 యేళ్ల వ్యక్తి  కరోనా లక్షణాలతో శుక్రవారం నగరంలోని పలు ఆస్పత్రులకు తిరిగినా, బెడ్స్ కాళీ లేవంటూ తిరిగి వెనక్కి పంపించారు. దీంతో శుక్రవారం అర్థరాత్రి  ప్రభుత్వ అంటు వ్యాధుల ఆసుపత్రిలో( చెస్ట్ ఆసుపత్రి) చేర్చారు.  దీనితో అక్కడ డాక్టర్లు ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతదేహాన్ని బంధువులకు ఇవ్వక, అక్కడినుండి తరలించకపోవడంతో రోగులు భయాందోళనలకు గురవుతున్నారు.

43:18మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
05:57తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
08:35తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
24:28CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
04:49Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
06:31స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
05:00Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu
07:39మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu
09:43దమ్ముంటే దేవాన్ష్ పై ప్రమాణం చేయు లోకేష్ | Kethireddy Sensational Comments On Nara Lokesh
99:12లైవ్: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్ | వైఎస్ జగన్ లేటెస్ట్ ప్రెస్ మీట్ | వైఎస్‌ఆర్‌సిపి లేటెస్ట్ న్యూస్