కర్నూల్ లో అమానుషం... కన్న బిడ్డలను అర్ధరాత్రి అడవిలో వదిలిపెట్టిన తాగుబోతు తండ్రి

కర్నూల్ లో అమానుషం... కన్న బిడ్డలను అర్ధరాత్రి అడవిలో వదిలిపెట్టిన తాగుబోతు తండ్రి

Published : Aug 23, 2022, 12:36 PM IST

కర్నూల్ : మద్యానికి బానిసైన ఓ కసాయి తండ్రి కన్నప్రేమను మరిచాడు.

కర్నూల్ : మద్యానికి బానిసైన ఓ కసాయి తండ్రి కన్నప్రేమను మరిచాడు. ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలను అర్ధరాత్రి అడవిలో వదిలిపెట్టివెళ్లాడు తాగుబోతు తండ్రి. అయితే స్థానిక రైతులు అడవిలో చిన్నారులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సురక్షితంగా తల్లిచెంతకు చేరారు. తండ్రి మేరకు మచ్చలాంటి ఈ అమానుష ఘటన కర్నూల్ జిల్లా కోడుమూరులో చోటుచేసుకుంది.  
 

06:36Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు| Asianet News Telugu
02:13Atchennaidu Appreciated Pawan Kalyan: ఇవి మినీ కలెక్టరేట్లలా పనిచేస్తాయి | Asianet News Telugu
08:26Pawan Speech in DDO Offices Opening: మాకు కమిట్మెంట్ ఉంది.. అన్నీ చేస్తున్నాం | Asianet News Telugu
17:15Pawan Kalyan Support Fishermens: ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు చెక్ పెడతాం | Asianet News Telugu
03:33Blind Women Cricketers: ప్రపంచ కప్ గెలిచారు వీళ్ళు కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు| Asianet News Telugu
25:46CM Chandrababu Naidu: గోపాలపురం కార్యకర్తలతో సీఎం చంద్రబబు పంచ్ లు | Asianet News Telugu
06:24CM Chandrababu Naidu: అంధ మహిళా క్రికెటర్లని ఘనంగా సత్కరించిన సీఎం| Asianet News Telugu
24:09CM Chandrababu Naidu Speech: దివ్యాంగులకు సీఎం చంద్రబాబుఇంద్రధనస్సులా 7 వరాలు | Asianet News Telugu
09:34CM Chandrababu Naidu: రైతుల పంట నష్టాలకి చంద్రబాబు తక్షణ పరిష్కారం | Asianet News Telugu
06:32CM Chandrababu Naidu: సీఎం కి ఐడియా ఇచ్చిన రైతు అభినందించిన చంద్రబాబు| Asianet News Telugu