పోలవరం పనులపై జగన్ ఆరా: ఏరియల్ సర్వే

పోలవరం పనులపై జగన్ ఆరా: ఏరియల్ సర్వే

Published : Feb 28, 2020, 02:36 PM ISTUpdated : Feb 28, 2020, 02:37 PM IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ సర్వే ద్వారా శుక్రవారం నాడు పరిశీలించారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ సర్వే ద్వారా శుక్రవారం నాడు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి  జరుగుతున్న పనుల పురోగతిపై  అధికారులు సీఎం కి వివరించారు . ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని  సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం హోదాలో జగన్ పోలవరం సందర్శించడం రెండొవసారి .పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు హెలిప్యాడ్‌ వద్ద మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్ని నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, , తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీఎస్ నాయుడు,ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్‌, కలెక్టర్‌ ముత్యాల రాజు స్వాగతం పలికారు. 
 

14:04CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
07:41CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu
10:23CM Chandrababu: చంద్రబాబు పంచ్ లకి సభ మొత్తం నవ్వులే నవ్వులు | Asianet News Telugu
14:57CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
12:40CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu
17:01రాజకీయాలలో ఫాస్ట్ గా పాపులర్ అయిన మంత్రిపై Buggana Rajendranath Satires | YCP | Asianet News Telugu
18:34Ambati Rambabu Comments on Bhogapuram Airport | YSRCP V TDP | Vizag Airports | Asianet News Telugu
19:09CM Chandrababu Naidu: రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు కీలక సమావేశం | Asianet News Telugu
05:15Bhartha Mahasayulaku Vignapthi: కాణిపాక ఆలయాన్నిదర్శించుకున్న సినీ ప్రముఖులు| Asianet News Telugu
13:13CM Chandrababu: రాకెట్ ఇచ్చాం స్పీడ్ పెంచాలిఅధికారులతో చంద్రబాబు పంచ్ లు | Asianet News Telugu