అపార్ట్ మెంట్ పదో అంతస్తు నుంచి పడి యువతి మృతి : ఆత్మహత్యా..? హత్యా..?

Published : Jun 05, 2018, 12:42 PM ISTUpdated : Jun 05, 2018, 12:43 PM IST
అపార్ట్ మెంట్ పదో అంతస్తు నుంచి పడి యువతి మృతి : ఆత్మహత్యా..? హత్యా..?

సారాంశం

యువతి మృతిపై పలు అనుమానాలు

హైద్రాబాద్ అబిడ్స్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మయూరి కాంప్లెక్స్ లోని పదో అంతస్తుపై నుండి పడి గుర్తు తెలియని యువతి మృతి చెందింది. అయితే ఈ యువతి మృతి పట్ల పను అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా గుర్తించిన పోలీసులు, ఈమెది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం యువతి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

అసలు ఈ యువతి ఎవరో తెలిస్తే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. అందువల్ల యువతి వివరాల కోసం, ఈ అపార్ట్ మెంట్ లోకి ఎందుకు వచ్చింది, ఈ మరణం వెనును క వేరే మిస్టరీ ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టా

PREV
click me!

Recommended Stories

విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం