యాదగిరిగుట్టలో విషాదం.. పుష్కరిణీలో స్నానానికి దిగి భక్తురాలు మృతి

Siva Kodati |  
Published : May 15, 2022, 07:32 PM ISTUpdated : May 15, 2022, 07:34 PM IST
యాదగిరిగుట్టలో విషాదం.. పుష్కరిణీలో స్నానానికి దిగి భక్తురాలు మృతి

సారాంశం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పుష్కరిణీలో మునిగి ఓ భక్తురాలు మృతి చెందింది. మృతురాలిని హైదరాబాద్ గుడి మల్కాపూర్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

యాదగిరిగుట్ట (yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం (sri lakshmi narasimha swamy) వద్ద విషాదం చోటు చేసుకుంది. కొండ కింద లక్ష్మీ పుష్కరిణీలో పుణ్య స్నానానికి దిగిన భక్తురాలు మృతి చెందింది. మృతురాలిని హైదరాబాద్ (hyderabad) గుడి మల్కాపూర్‌కి (gudimalkapur) చెందిన రోజాగా గుర్తించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఆలయ అధికారులు స్పందించలేదు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu