చంపి, స్క్రూ డ్రైవర్‌తో కళ్లు పొడిచేసి.. వికారాబాద్ జిల్లాలో యువతి దారుణహత్య

Siva Kodati |  
Published : Jun 11, 2023, 03:12 PM ISTUpdated : Jun 11, 2023, 03:14 PM IST
చంపి, స్క్రూ డ్రైవర్‌తో కళ్లు పొడిచేసి.. వికారాబాద్ జిల్లాలో యువతి దారుణహత్య

సారాంశం

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్‌లో శిరీష అనే యువతిని చంపి నీటి గంతలో పడేశారు దుండగులు. అంతేకాదు హత్య తర్వాత ఆమె కళ్లను స్క్రూ డ్రైవర్‌తో చిధ్రం చేశారు. 

వికారాబాద్ జిల్లాలో యువతి దారుణహత్యకు గురైంది. పరిగి మండలం కాలాపూర్‌లో శిరీష అనే యువతిని చంపి నీటి గంతలో పడేశారు దుండగులు. అంతేకాదు.. ఆమెను హత్య చేసిన తర్వాత కళ్లను స్కూడ్రైవర్‌తో చిధ్రం చేశారు. రెండ్రోజులుగా శిరీష కనిపించకుండాపోయింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీష హత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Summer Effect: తెలంగాణ లో ఈ జిల్లాలకు అలెర్ట్ రానున్న మూడు రోజుల్లో తీవ్ర వేడి | Asianet News Telugu
Job Mela 2026 : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. మే 2026 లో భారీ ఉద్యోగాల భర్తీ.. ఏరోజు, ఏ జిల్లాలో, ఎన్ని జాబ్స్..?