సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ బావిలో వింత మృగం.. ! (వీడియో)

Bukka Sumabala   | Asianet News
Published : Feb 06, 2021, 10:32 AM ISTUpdated : Feb 06, 2021, 10:41 AM IST
సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ బావిలో వింత మృగం.. !   (వీడియో)

సారాంశం

రాజన్న సిరిసిల్ల జిల్లా,  ఇల్లంతకుంట మండలంలో గత కొద్ది రోజులుగా క్రూర మృగాల బెడద పెరిగిపోయింది. వారం రోజులుగా చిరుత దాడి చేస్తోంది. ఈ దాడిలో మూడు లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. 

రాజన్న సిరిసిల్ల జిల్లా,  ఇల్లంతకుంట మండలంలో గత కొద్ది రోజులుగా క్రూర మృగాల బెడద పెరిగిపోయింది. వారం రోజులుగా చిరుత దాడి చేస్తోంది. ఈ దాడిలో మూడు లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. 

"

ఈ నేపథ్యంలో గత రాత్రి వల్లంపట్లలో ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అనే రైతు వ్యవసాయ బావిలో ఓ క్రూరమృగం పడింది. ఇది నక్కజాతికి చెందిందని, హైనా అని మర్నాగని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. 

అయితే జూ అధికారులు, ప్రభుత్వ అధికారులు వస్తే కానీ అసలు ఆ క్రూరమృగం ఏంటనేది స్పష్టంగా తెలియదు. అయితే తమ పెంపుడు జంతువుల్ని తింటున్న పడ్డ మరో క్రూర మృగం ఈరోజు వ్యవసాయ బావిలో ఇలా చిక్కడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు