నాగర్‌కర్నూల్‌లో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. అస్థిపంజరమై లభించిన బాడీ

Published : Aug 28, 2021, 04:55 PM IST
నాగర్‌కర్నూల్‌లో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. అస్థిపంజరమై లభించిన బాడీ

సారాంశం

నాగర్‌కర్నూల్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. భర్త మృతదేహాన్ని గుట్టుగా సమీపంలోని నల్లమల్ల అడవిలో పారేశారు. తాజాగా, ఆ బాడీ అస్థిపంజరం రూపంలో పోలీసులకు లభించింది. 

హైదరాబాద్: నాగర్‌కర్నూల్ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి ఓ సతీమణి భర్తను హతమార్చారు. విషయం మూడో మనిషికి తెలియకుండా మృతదేహాన్ని గుట్టుగా నల్లమల అడవిలో పారేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ఘటన చోటుచేసుకుంది. నల్లమల అడవిలోని దర్గా దగ్గర మృతదేహం లభించింది.

తాజాగా పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం అస్థిపంజరంగా మారిపోయింది. ఆ అస్థిపంజరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేషగూడెం గ్రామానికి చెందిన మాణిక్యరావుగా గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu