టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఉపరాష్ట్రపతి ప్రశంస..

Published : Jul 27, 2021, 09:13 AM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఉపరాష్ట్రపతి ప్రశంస..

సారాంశం

తలసీమియా బాధితుల కోసం నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 2,425మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను ప్రశంసిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస పత్రాన్ని పంపించారు. 

హైదరాబాద్ : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

తలసీమియా బాధితుల కోసం నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 2,425మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను ప్రశంసిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస పత్రాన్ని పంపించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా