మా ఓటు ఈటల రాజేందర్‌కే...గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం (వీడియో)

Published : Sep 10, 2018, 10:33 AM ISTUpdated : Sep 19, 2018, 09:17 AM IST
మా ఓటు ఈటల రాజేందర్‌కే...గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం (వీడియో)

సారాంశం

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామస్తులు అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు రాజేందర్‌కే వేస్తామంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. 

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామస్తులు అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు రాజేందర్‌కే వేస్తామంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు.

గ్రామానికి చెందిన సుమారు 400 మంది రజకులు హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను ఈటలకు ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈటల చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తామంతా ఆకర్షితులయ్యామని ఆయనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామస్తులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

"

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu