రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published : May 04, 2019, 07:28 AM IST
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన  బీబీనగర్‌లో చోటుచేరసుకుంది

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన  బీబీనగర్‌లో చోటుచేసుకుంది.ముందు వెళ్తున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ రాజు, క్లీనర్ హరీష్ ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ
CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్