రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published : May 04, 2019, 07:28 AM IST
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన  బీబీనగర్‌లో చోటుచేరసుకుంది

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన  బీబీనగర్‌లో చోటుచేసుకుంది.ముందు వెళ్తున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ రాజు, క్లీనర్ హరీష్ ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.