తార్నాకలో ఓటువేసిన కోదండరామ్

Published : Dec 07, 2018, 10:17 AM IST
తార్నాకలో ఓటువేసిన కోదండరామ్

సారాంశం

తెలంగాణ ముదస్తు ఎన్నికల్లో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఓటు వేశారు. తార్నాక పోలింగ్ బూత్ 181లో కోదండరాం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముదస్తు ఎన్నికల్లో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఓటు వేశారు. తార్నాక పోలింగ్ బూత్ 181లో కోదండరాం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రాజకీయాల్లో మార్పు రావాలంటే, ఎలాంటి ఇబ్బందులున్నా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతామని ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!