తార్నాకలో ఓటువేసిన కోదండరామ్

Published : Dec 07, 2018, 10:17 AM IST
తార్నాకలో ఓటువేసిన కోదండరామ్

సారాంశం

తెలంగాణ ముదస్తు ఎన్నికల్లో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఓటు వేశారు. తార్నాక పోలింగ్ బూత్ 181లో కోదండరాం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముదస్తు ఎన్నికల్లో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఓటు వేశారు. తార్నాక పోలింగ్ బూత్ 181లో కోదండరాం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రాజకీయాల్లో మార్పు రావాలంటే, ఎలాంటి ఇబ్బందులున్నా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతామని ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Holidays : తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజుల సెలవులు, లాంగ్ వీకెండ్
మనిషి చర్మంలా మెత్తగా ఉండే 10 అడుగుల విగ్రహం, రాత్రుళ్లు సింహ గర్జనలు.. తెలంగాణలో మిస్టరీ ఆలయం