పోలీస్ వాహనం ఢీ: చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి

Siva Kodati |  
Published : May 12, 2019, 08:32 AM IST
పోలీస్ వాహనం ఢీ: చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి

సారాంశం

పోలీస్ వాహనం ఢీకొట్టడంతో కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి మరణించింది. తెల్లవారుజామున పాప చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చిన్నారి గుండె పనిచేయకపోవడంతో మరణించిందని తెలిపారు. 

పోలీస్ వాహనం ఢీకొట్టడంతో కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి మరణించింది. తెల్లవారుజామున పాప చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చిన్నారి గుండె పనిచేయకపోవడంతో మరణించిందని తెలిపారు.

నాలుగు రోజుల కిందట యాదాద్రిలో నిద్రిస్తున్న చిన్నారిని రాచకొండ పోలీస్ వాహనం ఢీకొట్టడంతో పాపకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి కామినేని ఆసుపత్రిలోనే పాపకు చికిత్స నందిస్తున్నారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ప్రణతి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?