రేణుకా చౌదరి ఇంట్లో చోరీ: భారీగా డబ్బు, బంగారం అపహరణ

Siva Kodati |  
Published : Oct 13, 2020, 10:03 PM IST
రేణుకా చౌదరి ఇంట్లో చోరీ: భారీగా డబ్బు, బంగారం అపహరణ

సారాంశం

హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.3 లక్షల నగదు, 3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. 

హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.3 లక్షల నగదు, 3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు.

ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు రేణుకా చౌదదరి ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనుషులందరినీ విచారించిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రేణుకా చౌదరి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!