నాగర్ కర్నూలు జిల్లా వంకేశ్వరం పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

Published : Nov 30, 2023, 11:40 AM IST
 నాగర్ కర్నూలు జిల్లా వంకేశ్వరం పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

సారాంశం

బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు  తీవ్ర స్థాయిలో దాడులకు దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ లో పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడులు చేసుకున్నారు. తీవ్ర స్థాయిలో దాడులకు దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయితుందని తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్