నాగర్ కర్నూలు జిల్లా వంకేశ్వరం పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

Published : Nov 30, 2023, 11:40 AM IST
 నాగర్ కర్నూలు జిల్లా వంకేశ్వరం పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

సారాంశం

బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు  తీవ్ర స్థాయిలో దాడులకు దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ లో పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడులు చేసుకున్నారు. తీవ్ర స్థాయిలో దాడులకు దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయితుందని తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు