నీటి పారుదలశాఖలో ప్రక్షాళన : ఈఎన్సీ రాజీనామాకు రేవంత్ సర్కార్ ఆదేశం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఇన్‌ఛార్జ్ తొలగింపు

Siva Kodati |  
Published : Feb 07, 2024, 08:42 PM ISTUpdated : Feb 07, 2024, 08:46 PM IST
నీటి పారుదలశాఖలో ప్రక్షాళన : ఈఎన్సీ రాజీనామాకు రేవంత్ సర్కార్ ఆదేశం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఇన్‌ఛార్జ్ తొలగింపు

సారాంశం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌ నిర్మాణంలో డొల్లతనం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌ నిర్మాణంలో డొల్లతనం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?