ప్రధాని నరేంద్ర మోడీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కల భేటీ

Siva Kodati |  
Published : Dec 26, 2023, 06:17 PM IST
ప్రధాని నరేంద్ర మోడీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కల భేటీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. వీరిద్దరూ దాదాపు గంట పాటు ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోడీతో చర్చించారు. 

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. వీరిద్దరూ దాదాపు గంట పాటు ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోడీతో చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, నిధుల మంజూరు గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీతో రేవంత్ , భట్టి విక్రమార్కలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

డేంజర్ జోన్ లో తెలుగు రాష్ట్రాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ | AP & Telangana Weather Alert
తెలంగాణ గవర్నర్ కి థ్యాంక్స్ చెప్పిన స్విగ్గి, జొమాటో బాయ్స్.. ఎందుకో తెలుసా?