ప్రధాని నరేంద్ర మోడీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కల భేటీ

Siva Kodati |  
Published : Dec 26, 2023, 06:17 PM IST
ప్రధాని నరేంద్ర మోడీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కల భేటీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. వీరిద్దరూ దాదాపు గంట పాటు ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోడీతో చర్చించారు. 

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. వీరిద్దరూ దాదాపు గంట పాటు ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోడీతో చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, నిధుల మంజూరు గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీతో రేవంత్ , భట్టి విక్రమార్కలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: 72 ఏళ్ల మ‌హిళ‌కు అరుదైన ఆప‌రేష‌న్‌.. సికింద్రాబాద్ వైద్యుల అద్భుతం
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే