ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

Published : Feb 25, 2019, 03:52 PM IST
ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

సారాంశం

తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.


హైదరాబాద్: తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.

ఈ నెల 22 వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌పై ఇవాళ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన పలు అంశాలపై కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు.

సీఎం కేసీఆర్ సమాధానం తర్వాత ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే సభ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ చివరి రోజున  డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu