రోడ్డుపై వెళ్తున్న అక్కాచెల్లెళ్లు: అక్కను కిడ్నాప్ చేసిన దుండగులు

Siva Kodati |  
Published : Sep 27, 2020, 08:26 PM IST
రోడ్డుపై వెళ్తున్న అక్కాచెల్లెళ్లు: అక్కను కిడ్నాప్ చేసిన దుండగులు

సారాంశం

వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు

వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆదివారం సాయంత్రం రోడ్డుపై అక్కాచెల్లెళ్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కను దుండగులు అపహరించుకుపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యువతి ఆచూకిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

PM Modi : తెలంగాణకు మోదీ వరాలు.. గోల్డ్ కొనొద్దని ప్రధాని ఎందుకు అన్నారు?
PM Modi: పెళ్లి కోసం ప్లాన్ మార్చుకున్న మోదీ.. 18 కిలోమీటర్లు రోడ్డుపైనే ప్రయాణం.. వైరలవుతున్న ప్రధాని నిర్ణయం!