బొజ్జల గోపాలకృష్ణ రెడ్డికి చంద్రబాబు పరామర్శ...

Published : Mar 15, 2021, 12:22 PM IST
బొజ్జల గోపాలకృష్ణ రెడ్డికి చంద్రబాబు పరామర్శ...

సారాంశం

టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలో ని ఏఐజీ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు. 

టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలో ని ఏఐజీ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు. 

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల ఆరోగ్య పరిస్థితి పై చంద్రబాబు వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

PREV
click me!

Recommended Stories

విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం