మహమూద్ అలీని కలిసిన తలసాని సాయికిరణ్ యాదవ్

Published : Mar 22, 2019, 01:54 PM IST
మహమూద్ అలీని కలిసిన తలసాని సాయికిరణ్ యాదవ్

సారాంశం

రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ గారిని శుక్రవారం సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. 

రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ గారిని శుక్రవారం సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ను కూడా తలసాని సాయి కిరణ్ యాదవ్ కలిశారు. తనకు సీఎం కేటీఆర్ టికెట్ కేటాయించిన నేపథ్యంలో.. వీరిద్దరినీ కలిసి తలసాని ఆశీర్వాదం తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?