కాళేశ్వరం ప్రాజెక్టుపై యథాతథస్థితి: సుప్రీంకోర్టు

Published : Jul 27, 2022, 04:14 PM IST
 కాళేశ్వరం ప్రాజెక్టుపై యథాతథస్థితి: సుప్రీంకోర్టు

సారాంశం

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ విసయంలో యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. భూసేకరణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను నిర్వహించింది.ఈ విచారణలో  స్టే ఇచ్చింది. 


హైదరాబాద్: Kaleshwaram Project ప్రాజెక్ట్ భూసేకరణపై యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు బుధవారం నాడు ఆదేశించింది.

కాళేశ్వరం భూసేకరణపై దాఖలైన పిటిసన్లపై బుధవారం నాడు Supreme Court  విచారణ నిర్వహించింది. ఇదే విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాళేశ్వరం భూసేకరణ విషయమై యథాతథస్థితిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం Counter దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?