విద్యార్ధి ఆత్మహత్య: కేసు మాఫీకి యత్నం.. బాధిత కుటుంబానికి డబ్బుతో ఎర

Siva Kodati |  
Published : Feb 12, 2021, 05:02 PM IST
విద్యార్ధి ఆత్మహత్య: కేసు మాఫీకి యత్నం.. బాధిత కుటుంబానికి డబ్బుతో ఎర

సారాంశం

మహబూబ్‌నగర్‌లో కలకలం సృష్టించిన ఇంటర్ విద్యార్ధి  ఆత్మహత్య కేసులో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు సెటిల్‌మెంట్ బ్యాచ్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా బాధిత కుటుంబానికి రెండు మూడు లక్షలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మహబూబ్‌నగర్‌లో కలకలం సృష్టించిన ఇంటర్ విద్యార్ధి  ఆత్మహత్య కేసులో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు సెటిల్‌మెంట్ బ్యాచ్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా బాధిత కుటుంబానికి రెండు మూడు లక్షలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంపై విద్యార్ధి సంఘాలు భగ్గుమన్నాయి. ఫీజు కోసం యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్