డప్పు కొట్టినందుకు జీతం పెంచమన్నందుకు.. 70 దళిత కుటుంబాల గ్రామ బహిష్కరణ

Siva Kodati |  
Published : Aug 26, 2021, 03:15 PM IST
డప్పు కొట్టినందుకు జీతం పెంచమన్నందుకు.. 70 దళిత కుటుంబాల గ్రామ బహిష్కరణ

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో 70 దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి  కమిటీ బహిష్కరించింది. డప్పు కొట్టేందుకు రూ.500 పెంచమని అడిగినందుకు తమను సర్పంచ్ వెలివేశారని బాధితులు వాపోయారు. 

నిజామాబాద్ జిల్లాలో 70 దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి  కమిటీ బహిష్కరించింది. డప్పు కొట్టేందుకు రూ.500 పెంచమని అడిగినందుకు తమను సర్పంచ్ వెలివేశారని బాధితులు వాపోయారు. రెండేళ్ల నుంచి ఈ అన్యాయం జరుగుతోందని దళితులు తెలిపారు. న్యాయం కోరుతూ నిజామాబాద్ కలెక్టరేట్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఇతర కులాలకు చెందిన వారిని తీసుకొచ్చి డప్పు కొట్టిస్తూ అదనంగా చెల్లిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.