పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

Published : Apr 30, 2022, 02:30 PM ISTUpdated : Apr 30, 2022, 02:31 PM IST
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

సారాంశం

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని మొనాసిస్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. 

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని మొనాసిస్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. పరిశ్రమలో కెమికల్ డ్రమ్ములు పేలుతున్నాయి. భారీ మంటల కారణంగా.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్
KCR Grandson Himanshu : కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా?