బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి...

Published : Sep 20, 2023, 01:47 PM ISTUpdated : Sep 20, 2023, 02:04 PM IST
బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి...

సారాంశం

తెలంగాణలోని యాదాద్రిలో బస్సు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. 

యాదాద్రి : ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తొర్రూరు నుంచి ఉప్పల్ వెల్తుండగా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!