మల్టీలెవల్ మోసం.. రూ.3 వేల కోట్లతో బోర్డు తిప్పేసిన ‘‘క్యూ-నెట్’’

sivanagaprasad kodati |  
Published : Jan 08, 2019, 01:12 PM IST
మల్టీలెవల్ మోసం.. రూ.3 వేల కోట్లతో బోర్డు తిప్పేసిన ‘‘క్యూ-నెట్’’

సారాంశం

హైదరాబాద్‌లో మరో మల్టీలెవల్ మోసం వెలుగుచూసింది. క్యూనెట్ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు కంపెనీని స్థాపించారు. 

హైదరాబాద్‌లో మరో మల్టీలెవల్ మోసం వెలుగుచూసింది. క్యూనెట్ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు కంపెనీని స్థాపించారు. తక్కువ పెట్టుబడితో పాటు... ఖాళీ సమయాల్లో పనిచేసి డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపి జనం దగ్గర లక్షల్లో వసూలు చేసి మొత్తం రూ. 3 వేల కోట్లతో బోర్డు తిప్పేశారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు| Asianet News Telugu
Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్